శ్రీవారి ఆలయంలోకి దాదాపు మూడునెలల తర్వాత భక్తులను అనుమతించింది టీటీడీ. ఈ మేరకు ఒక ట్రయల్ రన్ ని టీటీడీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు స్థానికులతో కలిసి నేడు రేటు ట్రయల్ రన్ ని నిర్వహిస్తారు. దీనిపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. భక్తులకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. 

 

ఏ ఇబ్బంది లేకుండా భక్తులను దాదాపు 15 వేల నుంచి 20 వేల మంది వరకు అనుమతులు ఇచ్చే విషయాన్ని తాము పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు త్వరలోనే అన్నీ కూడా పరిశీలించి దీనిపై నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు ఆయన. ఇక భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రస్తుత పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: