దేశ‌రాజధాని ఢిల్లీలో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక గర్భిణి రోడ్డు మీదనే ప్రసవించింది. 26 ఏళ్ళ గర్భిణిని కుటుంబ సభ్యులు నోయిడా లో ఉన్న జిల్లా ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడ వారిని జాయిన్ చేసుకోకపోవడంతో ఆ తర్వాత ఆమె రోడ్డు మీదనే ప్రసవించింది. 

 

దీనితో ఆమె శిశువు పుట్టిన వెంటనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె పేరు పూనం అని అధికారులు పేర్కొన్నారు. ఆమె భర్త రోజు వారీ కూలి కావడంతో ఆమెను ఆటో లో తీసుకుని వచ్చారు. ఇక ఆ తర్వాత వైద్యులు కూడా వేగంగా స్పందించలేదు. దీనితో ఆమె ఆస్పత్రి గేటు వద్దనే ప్రసవించడం తో పుట్టిన ఆడ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: