ఆంధ్రప్రదేశ్ లో సినిమాల షూటింగ్ ల కోసం ఇప్పుడు సినీ పెద్దలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా సర్కార్ ఈ విషయంలో అనుమతులు ఇచ్చిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు సినిమాల షూటింగ్ అనుమతుల కోసం సినీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే నేటి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చి సినీ పెద్దలు జగన్ ని కలుస్తున్నారు. వారిలో చిరంజీవి నాగార్జున, అలాగే దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ ఉన్నారు. వీరు అందరూ కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చి అక్కడి నుంచి తాడేపల్లి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి ఏపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: