సినీ సెలబ్రిటీలు ఏదైనా సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అంటే అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. తాజాగా సినీ సెలబ్రిటీల అందరూ సినిమా షూటింగ్లు లేకపోవడంతో హాయిగా కుటుంబంతో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తమ కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులను  అలరిస్తూనే ఉన్నారు సినీ సెలబ్రిటీలు. 

 


 తాజాగా రాశి కన్నా కూడా ఒక సెల్ఫీ తో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్న సమయాన్ని ఫోన్ లో  క్లిక్ మనిపించింది  రాసి కన్నా. దీనిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది కుటుంబంతో సెల్ఫీ టైం అంటూ ఒక క్యాప్షన్  కూడా ఇచ్చింది రాసి కన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: