ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు లాక్ డౌన్ మినహాయింపుల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. లాక్ డౌన్ లో మినహాయింపు లు ఇచ్చిన తర్వాత కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. అందుకే లాక్ డౌన్ లో మినహాయింపు లు వద్దు అని  ఆయన భావిస్తున్నట్టు సమాచారం. 

 

మళ్ళీ రాష్ట్రం మొత్తం కూడా లాక్ డౌన్ చేసే ఆలోచనలో జగన్ ఉన్నారు అని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది మినహా మరో మార్గం లేదని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే విజయవాడ కర్నూలు చిత్తూరు నగరాల్లో లాక్ డౌన్ కఠినం గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: