దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. గత 24 గంటల్లో మరోసారి ఏకంగా దాదాపు పది వేలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 9, 985 మందికి కరోనా సోకింది అని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. 

 

తాజాగా కేసులతో భారత్ లో కోరనా కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 583 మందికి కరోనా సోకింది. ఇక గత 24 గంటల్లో 279 మంది కరోనా కారణంగా ప్రాణాలు  కోల్పోయారు అని కేంద్రం పేర్కొంది. ఇక యాక్టివ్ కేసులు లక్షా 33 వేలు ఉన్నాయి. లక్షా 35 వేల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరణాల సంఖ్య 7745 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: