తెలంగాణాలో కరోనా వైరస్ నేపధ్యంలో ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో వినాయక ఉత్సవాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు. వినాయక ఉత్సవాల విషయంలో త్వరలోనే పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే బోనాలను కూడా రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 

 

ఇప్పుడు వినాయక ఉత్సవాలను కూడా రద్దు చేసే విధంగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై త్వరలోనే హైదరాబాద్ మేయర్ తో  మంత్రి తలసాని భేటీ అయ్యే అవకాశం ఉందని కేసీఆర్ కూడా సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పటికే  ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను రద్దు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: