దేశ రాజధాని ఢిల్లీ అదే విధంగా మహారాష్ట్ర రాజధాని ముంబై లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలోనే కరోనా పరీక్షలను ఇప్పుడు కేంద్రం ప్రతీ ఇంటికి ఈ రెండు నగరాల్లో నిర్వహించాలి అని భావిస్తుంది. యుద్ద ప్రాతిపదికన ఈ రెండు నగరాల్లో కరోనా పరీక్షలను అత్యంత వేగంగా నిర్వహించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

కేసులు ఇంకా పెరగక ముందే ఈ రెండు నగరాలను పూర్తిగా షట్ డౌన్ చెయ్యాలి అని ఇక్కడ కేసులు పెరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావిస్తుంది కేంద్రం. అందుకే ఇప్పుడు ఈ రెండు నగరాల మీద కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. హైదరాబాద్ మీద కూడా ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: