ఆంధ్రప్రదేశ్ కేబినేట్ నేడు మధ్యాహ్నం సమావేశం కానుంది. సిఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో... మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై చర్చించే అవకాశం ఉంది. పర్యావరణ, జీఎస్టీ వంటి బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. ఇక వైద్య ఆరోగ్య శాఖలో పోస్ట్ ల భర్తీతో పాటుగా లాక్ డౌన్ పై చర్చ జరిగే అవకాశం ఉంది. 

 

ఇక ఏపీ ఎన్విరాన్ మెంట్ కార్పోరేషన్ కి కేబినేట్ ఆమోదం తెలుపుతుంది. నూతన పారిశ్రామిక విధానం పై కూడా చర్చ జరుగుతుంది. ఇక చిరు వ్యాపారులకు సాయం చేసే విషయంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంగ్లీష్ మీడియం పై కూడా చర్చ జరిగే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: