విదేశాల మీద మనం ఆదారపడవద్దు అని ప్రధాని నరేంద్ర మోడీ పెర్కొన్నారి. కాసేపటి క్రితం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. మన ఉత్పత్తుల కోసం ప్రపంచ దేశాలు అన్నీ ఎదురు చూస్తున్నాయన్నారు. విదేశాల మీద మనం ఆధారపడటం తగ్గించుకోవడానికే ఆత్మ నిర్భర భారత్ అని మోడీ అన్నారు. 

 

ఎన్నో దేశాలకు మనం ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని చెప్పుకొచ్చారు మోడీ. ఇది పరిక్షా కాలమని అన్నారు ఆయన. నిరంతం గెలుపు కోసం ప్రయత్నాలు చెయ్యాలి అని మోడీ వ్యాఖ్యానించారు. స్వదేశీ నినాదం ఊపు అందుకోవాలి అని దేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలని అన్నారు ఆయన. ప్రతీ ఒక్కరు సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: