ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95 వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా  ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశం మొత్తం ఇప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది అని అన్నారు ఆయన. దేశ ప్రజలు అందరూ కూడా కరోనా మీద పోరాటం చెయ్యాలి అని ఆయన పిలుపునిచ్చారు. 

 

రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను తాము ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఐసిసి సహకారం అందించాలన్నారు ఆయన. దేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో దేశాలకు ఇప్పుడు భారత్ ఎగుమతులు చేస్తుంది అని ఆయాన్ చెప్పుకొచ్చారు. స్వదేశీ నినాదాన్ని అందరూ పలకాలి అన్నారు మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: