భారత్ చైనా సరిహద్దుల్లో వివాదం విషయంలో కేంద్రాన్ని కాంగ్రెస్ పదే పదే టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా సైన్యం భారత  భూభాగం లో అడుగు పెట్టిందా లేదా అనే దాని మీద ఇప్పటికి భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక ఇది పక్కన పెడితే లద్దాక్ బిజెపి ఎంపీ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

భారతదేశం చైనా సరిహద్దు సమస్య రాజకీయం చేయవలసిన సమస్య కాదన్నారు లడఖ్ బిజెపి ఎంపి జమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్.  అలా చేయడం ద్వారా కాంగ్రెస్ మన సైనికుల త్యాగాన్ని అవమానించింది. మోడీ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది. 2014 నుండి, ఎల్ఐసి సెక్టార్లో (చైనా) వైపుకు ఒక అంగుళం భూమి కూడా వెళ్ళలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: