ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు ప్రతీ రోజు కూడా వందకు పైగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఏపీ సర్కార్ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 207 మందికి గత 24 గంటల్లో కరోనా సోకినట్టు నిర్ధారించం అని పేర్కొంది. ఎపీకి చెందిన 141 మందికి కరోనా సోకింది అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

 

రాష్ట్రంలో 5 లక్షల 22 వేల మందికి కరోనా పరిక్షలు చేసారు. 1723 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 11 వేల మందికి కరోనా పరిక్షలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: