గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాజకీయం రోజు రోజుకి అక్కడ వేడెక్కుతుంది. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు బిజెపి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అయితే తన పార్టీ నేతలను బిజెపి నుంచి కాపాడుకోవడానికి గానూ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. 

 

పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్డా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. సోమనాథ్ జిల్లాలోని ఉనా పీఎస్‌లో మేలో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే పుంజ్ వాన్ష్ పేరు లేకపోయినా సరే స్థానిక పోలీసులు ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేసారు. ఇక ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి గానూ కాంగ్రెస్ ఇప్పటికే క్యాంపు లు నడుపుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: