తెలంగాణ లో శుక్రవారం రోజున 164 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  ఇవాళ కొత్తగా 9 కరోనా మరణాలు సంభవించాయి. దింతో తెలంగాణ రాష్ట్రము లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యా 4035 కు చేరింది.కరోనా నుంచి కోలుకొని 2278 మంది డీఛార్జ్ అవ్వగా ప్రస్తుతం 2032 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయ్ .

 

ఇదిలా ఉండగా హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్న కారణంగా తెలంగాణ సర్కార్ వచ్చే రెండు రోజులనుండి సంపూర్ణ లాక్ డౌన్ విధించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ లాక్ డౌన్ ని కట్టుదిట్టమైన భద్రతల నడుమ నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: