ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై ఇప్పుడు ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. 

 

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడమే దుర్మార్గమైతే పసిబిడ్డ అస్మిత్ రెడ్డినీ అరెస్ట్ చేయడం ఇంకా అన్యాయమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు వైఎస్సార్ హయాంలలో రాజకీయ పోరాటాలు ఉండేవన్నారు. వ్యక్తులు,వ్యాపారాలను లక్ష్యం చేసుకునేది లేదని ఈ సందర్భంగా గుర్తు చేసారు. తమిళనాడు తరహా కక్ష సాధింపులను ఏపీలోకి తీసుకురావడం దురదృష్టకరమని ఈ సందర్భంగా మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: