టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ పై మంత్రి పెర్ని నానీ స్పందించారు. ఏడాది కాలంలో అసెంబ్లీ లో అచ్చెన్నాయుడు ఏం  పొడిచారు అని ప్రశ్నించిన ఆయన ప్రభాకర్ రెడ్డిపై దివాకర్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేసారు. వారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు అంటూ ఆరోపించారు. 154 ఫేక్ ఎన్ఓసిల తీసుకుని స్కాం కి పాల్పడ్డారు అని పేర్కొన్నారు.

 

నారా లోకేష్ కి ఈ సందర్భంగా ఆయన సవాల్ చేసారు. వాళ్ళు తప్పు చేయలేదు అని నిరూపిస్తారా అని ప్రశ్నించారు. తప్పు చేసారు అని ఆధారాలతో సహా వస్తా అని లోకేష్ చర్చకు సిద్దంగా అని ఆయన స్పష్టం చేసారు. చేసిన అక్రమాలు అన్నీ తాను నిరూపిస్తా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: