దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక కొత్త లెక్కలతో సంచలనాలు సృష్టిస్తున్నాయి కరోనా కేసులు. దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు కేసులను ఆపడం లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పది రోజుల్లో దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మహారాష్ట్రలో పది రోజుల్లోనే దాదాపు 30 వేలకు పైగా కరోనా కేసులు ఒక మహారాష్ట్ర నుంచి వచ్చాయి. 

 

ఇక తమిళనాడు లో అయితే దాదాపు పది రోజుల్లోనే 13 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు గుజరాత్ ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు. వీటి నుంచే 70 శాతం కేసులు వచ్చాయి అని నిపుణులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: