అస్సాం లో రోజు రోజు కి కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ రోజు అస్సాంలో కరోనా కేసులు 25 కొత్త కేసులు నమోదయ్యాయిఅని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో తెలిపింది.  అస్సాంలో మొత్తం కేసులు చూసుకుంటే 3718 కు చేరుకున్నాయి. కాగా 1584 మందికి రికవరీ అయింది. మరియు  మొత్తం మరణాల సంఖ్య 8 చేరుకుంది.   మొత్తం యాక్టివ్ కేసులు 2123 గా ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

 

హోజాయ్ జిల్లాలో అస్సాం, ధుబ్రి, నాగావ్ జిల్లాల్లో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు రెండో, మూడవ స్థానాల్లో ఉన్నాయి అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి హిమంతా బిస్వా శర్మ తెలిపారు.  లాక్ డౌన్ సమయంలో 173493 మంది అస్సాంకు తిరిగి వచ్చారన్నారు. & 20156 మంది లాక్డౌన్ సమయంలో రాష్ట్రం విడిచి  వెళ్లారని హిమంత  బిస్వా శర్మ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: