దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, తమిళనాడు, గుజరాత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. కరోనా కట్టడికి  అక్కడ ఏ మాత్రం కూడా చర్యలు ఫలించడం లేదు అనే పరిస్థితి స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాల సిఎం లను ఢిల్లీ రావాలని ఆదేశాలు వచ్చాయి అని సమాచారం. 

 

కరోనా కట్టడిలో ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకునే సూచనలు ఉన్నాయి.  ఇప్పటికే ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ తో హోం మంత్రి అమిత్ షా సమావేశం అవుతున్నారు. ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల సిఎం లను కూడా హాజరు కావాలి అని చెప్పినట్టు తెలుస్తుంది. వీరితో మరో మూడు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: