ఓడిశాలోని నౌపాడా జిల్లాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. 120 ఏళ్ళ వ్రుద్దురాలిని ఆమె కూతురు బ్యాంకు కి తీసుకు వెళ్ళింది. ఆమె కుమార్తె వయసి 70 ఏళ్ళు. నుపాడా జిల్లాలోని ఖరియార్ బ్లాక్ పరిధిలోని బరాగన్ గ్రామంలో తన పెన్షన్ ఖాతా నుండి రూ .1,500 తీసుకోవాలి అని బ్యాంకు అధికారి ఫోన్ చేసి చెప్పారు. 

 

అయితే ఆమె కుమార్తె బ్యాంకు కి వెళ్ళగా కచ్చితంగా ఖాతా ఉన్న వ్యక్తి రావాలి అని బ్యాంకు అధికారులు చెప్పారు. డబ్బు అవసరం ఉండటంతో చేసేది లేక గుంజాడీ అనే 120 ఏళ్ళ వృద్దురాలీని రవాణా మార్గం లేకపోవడంతో మంచం మీద లాగుతూ తీసుకుని వెళ్ళారు. దీనికి సంబంధించిన ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: