ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపధ్యంలో ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వారు అసెంబ్లీ కి వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు ఇప్పుడు అసెంబ్లీ లో ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లో దాదాపు 40 మంది వరకు ఎమ్మెల్యేలకు 60 ఏళ్ళ వయసు పై బడి ఉంది. అందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. 

 

అలాగే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య ఇలా కొందరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అందరూ అసెంబ్లీ కి వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం వయసు కూడా 60 దాటింది. మరి ఏం చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: