దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు ఢిల్లీ మహారాష్ట్ర ముందు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. వేల కేసులు వందల మరణాలు ఈ రెండు రాష్ట్రాలను కూడా చుక్కలు చూపిస్తున్నాయి. జనాలు కరోనా అనగానే భయపడే పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపుగా ఉంది అనే చెప్పాలి. 

 

ఇక అది అలా ఉంటే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల సిఎం లు కూడా తీవ్ర ఒత్తిడి లో ఉన్నారు అని తెలుస్తుంది. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ అయితే ఇప్పుడు బయటకు చెప్పుకోలేక నరకం చూస్తున్నారు అని ఏ విధంగా కట్టడి చేసినా సరే కరోనా ఆగడం లేదు అనే ఆందోళన ఆయనలో తీవ్రంగా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: