ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో  ఇప్పుడు కట్టడికి సిఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కరోనా కేసులు రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. ఇక విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. 

 

దీనితో ఇప్పుడు విదేశీ విమానాలను ఏపీ రానీయకుండా ఆపాలి అని అదే విధంగా వందే భారత్ మిషన్ లో  వేగంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళను తీసుకొచ్చి విమానాలను ఆపేయాలి అని అలాగే రైలు సర్వీసులను ఏపీ లో వద్దు అని దేశీయ విమానాలు కూడా వద్దు అని ప్రధానికి సిఎం జగన్ లేఖ రాసే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: