దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు మరోసారి దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. కరోనా కట్టడి కావాలి అంటే ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని భావిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.  దీనిపై స్పష్టత లేకపోయినా వార్తలు మాత్రం ఎక్కువగానే వచ్చాయి. 

 

ఈ నేపధ్యంలో ఈ వార్తలపై కేంద్రం స్పందించింది. అసలు అలాంటి ఆలోచన తమకు లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ అనేది చాలా నష్టాన్ని తెస్తుంది అని కాని తాము లాక్ డౌన్ లేకుండానే  కరోనాని కట్టడి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: