తెలంగాణాలో ప్రజా ప్రతినిధులను ఇప్పుడు కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వరుసగా కరోనా బారిన పడుతున్నారు అక్కడి నాయకులు ప్రజా ప్రతినిధులు. తెరాస ఎమ్మెల్యేలకు ఎక్కువగా కరోనాతో భయపడుతున్నారు. నిన్న తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. 

 

తాజాగా మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో ఆయనను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఆయన తన సొంత కారులోనే హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనితో ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగత సిబ్బందిని కూడా క్వారంటైన్ చేసారు అధికారులు. నిన్న ఒక ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: