దేశ రాజధాని ఢిల్లీలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ కరోనా  కేసులు ఉన్న రాష్ట్రాలలో దేశ రాజధాని ఢిల్లీ కూడా మొదటి నాలుగు స్థానాల్లో నే ఉండడం గమనార్హం. 

 


 కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో 40 వేల మార్కును తాకింది కరోనా  వైరస్ కేసుల సంఖ్య. ప్రతిరోజు ఢిల్లీలో పదహారు వందలకుపైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో ఢిల్లీ కూడా ముందు వరుసలోనే ఉంది అని చెప్పాలి. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ప్రతిరోజు పదివేలకు పైగా కేసులు నమోదు అవుతుంది విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: