I’m suffering frm depression since 2015.I’m on& off on medicines,tho my problem is d Fear of Death,I get panic attacks,whr I feel,I’m gonna die,I keep rushing 2 Kokilaben,whnI get this attacks,luckily I hv my family,friends wh take all my nonsense bt don’t judge me #Mentalhealth pic.twitter.com/3JaIppwdvH
— Payal Ghosh (@iampayalghosh) June 14, 2020
ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులు ఎక్కువగా డిప్రెషన్కు లోనవుతున్నారన్న విషయం తెలిసిందే. కొంతమంది డిప్రెషన్ పై పోరాటం చేసి విజయం సాధిస్తే కొంతమంది మాత్రం డిప్రెషన్ ద్వారా ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అయితే తాజాగా ఎన్టీఆర్ హీరోయిన్ డిప్రెషన్కి లోనైంది. ఊసరవెల్లి సినిమా లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా పాయల్ ఘోష్ తాజాగా తాను డిప్రెషన్ కి లోనైనట్లు చెప్పుకొచ్చింది. తాను 2015 నుంచి డిప్రెషన్తో బాధపడుతున్న ట్విట్టర్ వేదికగా తెలిపింది . నా సమస్య మరణ భయం నేను తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంటూ ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టింది పాయల్ ఘోష్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.