ఉత్తరప్రదేశ్ కు చెందిన యువరాణి ఫోటోలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. యువరాణి నవాబ్జిది  మెహరునిస  ఖాన్  రాంపూర్ చివరి నవాబు కుమార్తె. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ కు  చెందిన యువరాణికి సంబంధించిన ఫోటో... చైనాలోని షాంగై లోని ఒక రెస్టారెంట్ మెనూ కాదు పై పెట్టడం సంచలనంగా మారింది. 

 

 అయితే తాజాగా యూపీలోని యువరాణి కుటుంబం నుంచి వచ్చిన నిరసనల కారణంగా.. చైనాకు చెందిన భారత రాయబారి విక్రం మిశ్రీ  ఈ విషయాన్ని స్వీకరించి తర్వాత... ఆ రెస్టారెంట్ మెనూ కార్డు  పైనుంచి ఆ ఫోటో ను తొలగించారు. అలా మెనూ కార్డు పై  యువరాణి  ఫోటోలను పెట్టేందుకు అనుమతి కూడా తీసుకోలేదు అని ఆరోపించారు యూపీ మాజీ మంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: