కొన్ని కొన్ని సార్లు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన పురాతన ఆలయాలకు సంబంధించిన కొన్ని ఆచూకీ బయటపడుతూ ఉంటాయి అనే విషయం తెలుసిందే.  తాజాగా అశుల్  సక్సేనా అనే నెటిజన్ 5 వందల సంవత్సరాల క్రితం  మునిగిపోయిన ఒక పురాతన  ఆలయం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

 

 

 500 సంవత్సరాల పురాతన ఆలయం  మహానది నది పునర్నిర్మాణంలో మునిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. 60 అడుగుల ఎత్తయిన 500 సంవత్సరాల ఈ పురాతన ఆలయం లో... విష్ణువు విగ్రహం ఉండేదని... ఈ విగ్రహం యొక్క నిర్మాణం 15 లేదా  16వ శతాబ్దానికి చెందినది అంటూ అంచనా వేయొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ పోస్ట్  సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

500-year-old temple submerged in Odisha's mahanadi river resurfaces. The 60-feet high temple has an idol of Lord Gopinath (Vishnu). Its structure can be estimated to be of the 15th or 16th century.

Posted by Anshul Saxena on Monday, 15 june 2020

మరింత సమాచారం తెలుసుకోండి: