దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పది రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి గాని ఆగడం లేదు. క్రమంగా పెట్రోల్ డీజిల్ ధరలు 80 రూపాయలకు చేరుకునే పరిస్థితి నెలకొంది. ఇక ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీ లో వరుసగా పదో రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు  పెరిగాయి. 

 

పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ .76.73 కు చేరుకుంది. రూ. 0.47 పైసలు పెరిగింది., డీజిల్ రూ .75.19 కి చేరుకుంది నేడు... రూ. 0.57 పెరిగింది. ఇక మరో రెండు మూడు రోజులు ఇదే విధంగా పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక హైదరాబాద్ లో 78.50 కి చేరుకుంది పెట్రోల్ ధర.

మరింత సమాచారం తెలుసుకోండి: