ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండు రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశాల్లో టీడీపీ నేతలు తమ నిరసన వ్యక్తం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నల్ల చొక్కాలతో వారు సభలోకి వచ్చారు. ఇక గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా సభ నుంచి వాకౌట్ చేసారు. ఇక ఇదిలా ఉంటే...

 

టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో పాటుగా  మద్దాలి గిరి కరణం బలరం దూరంగా  కూర్చున్నారు.  ఇక మండలి లో కూడా కేఈ ప్రభాకర్ కూడా దూరంగా కూర్చున్నారు. నిరసన తెలిపే సమయంలో ఆయన సభలోనే ఉండిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: