ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 2020-21 సప్లమెంటరి బడ్జెట్ ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశ పెట్టారు. 2.25 లక్షల కోట్ల వ్యవయం తో ఏపీ బడ్జెట్ ని ప్రవేశ పెట్టనున్నారు. కాసేపటి క్రితం బిఎసి సమావేశం పూర్తి కావడంతో తిరిగి ఉభయ సభలను ప్రారంభించారు. 

 

స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన అసెంబ్లీ బిఎసి సమావేశం ప్రారంభం కాగా మండలి చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన బిఎసి సమావేశం జరిగింది. దీనికి మండలి టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. అదే విధంగా మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటుగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: