నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేరే ఉద్దేశాలు పెట్టుకుని మాట్లాడుతున్నారు అని మంత్రి శ్రీ రంగ నాద రాజు అన్నారు. సిఎం జగన్ రాజులకు కూడా కేబినేట్ లో చోటు కల్పించారు అని ఆయన అన్నారు. సిఎం జగన్ ఫోటో లేకపోతే అసలు నువ్వు ఎంపీ అవుతావా అంటూ ఆయన నిలదీశారు. రఘు రామ కృష్ణం రాజు వ్యవహారాన్ని సిఎం కి వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసారు. 

 

నరసాపురంలో కరోనా నియంత్రణ కు మీరు ఎం చేసారో చెప్పాలి అని మంత్రి ప్రశ్నించారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేసారు. రఘురామ కృష్ణం రాజు కి బ్యానర్ కట్టే కేడర్ కూడా లేదు అని అన్నారు. అసలు ఆయనకు రాజకీయ లక్షణాలు లేవని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: