భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న భారత సైనికులు ముగ్గురు మొత్తం నేడు అందిన సమాచారం ప్రకారం 20 మంది మరణించడం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై అమెరికా స్పందించింది. 

 

20 మంది భారత సైనికులు మరణించారు అనే సమాచారం తమకు అందింది అంటూ అమెరికా పేర్కొంది. ఎల్ఓసి లో భారత్ చైనా వ్యవహారాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రస్తుత సమస్య శాంతియుతంగానే పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అమెరికా పేర్కొంది. ఇక ఈ ఘటనపై ఐరాసా కూడా స్పందించింది. చైనా భారత వ్యవహారాలూ బాధాకారమని రెండు దేశాలు సంయమనం పాటించాలి అని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: