ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నా మన దేశంలో మాత్రం  పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. రోజు రోజుకి కూడా పెట్రోల్ ధరలు పెరుగుతూ సామాన్యుడి నెత్తిన భారం వేసే విధంగా ఉన్నాయి. ఇక వరుసగా 11 వ రోజు కూడా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి దేశంలో. 

 

ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ లో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుకు రూ .77.28 కి చేరుకుంది. రూ. 0.55 పైసలు పెరిగింది. ఇక డీజిల్ విషయానికి వస్తే రూ .75.79 కి చేరుకుంది. రూ. 0.69  పైసలు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: