తెలంగాణాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కి ఇప్పుడు రావాలి అంటే చాలు భయపడుతున్నారు తెరాస పార్టీ నేతలు. ఆ పార్టీ అగ్ర నేతల నుంచి కింది స్థాయి నేతల వరకు ఎవరూ కూడా హైదరాబాద్ రావడం గాని సమావేశాల్లో పాల్గొనాలి అనే ఆసక్తి చూపించడం గాని లేదు అనే చెప్పాలి. 

 

ఇద్దరు తెరాస ఎమ్మెల్యేలకు కరోనా రావడం వెంటనే మరో ఎమ్మెల్యే కి కూడా కరోనా రావడం తో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు భయపడిపోతున్నారు. పదే పదే హైదరాబాద్ వచ్చే నేతలు అసలు  పని ఉన్నా సరే తర్వాతః చూద్దాం లే అనే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు కరోనాతో బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: