ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో  కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్ అలాగే మంత్రి అనీల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయడంపై టీడీపీ సభ్యుడు ప్రశ్నించగా దానికి స్పందించిన మంత్రి పిల్లి సుభాష్ అచ్చెన్న దొంగతనం చేసారు అని అందుకే అరెస్ట్ చేసారని అన్నారు. 

 

ఈ క్రమంలో టీడీపీ సభ్యుడి వైపు మంత్రి అనీల్ దూసుకుని వెళ్ళగా మంత్రి అనీల్ ని మరో మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఇక ఈ సందర్భంగా తొడ కొట్టి తనను ఓడించడానికి కోట్లు ఖర్చు చేసారు అంటూ ఆయన కామెంట్స్ చేసారు. ఇక మంత్రుల భాష తీరుపై సర్వత్రా చర్చ జరుగుతుందని మరో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: