మంత్రి అనీల్ పై అవంతి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. టీడీపీ సభ్యుడు ఒకరిపై మంత్రి అనీల్ దూసుకుని వెళ్ళగా అవంతి శ్రీనివాస్ అడ్డుకున్నారు. సభలో ఇలాంటివి తప్పుడు సంకేతాలు ఇస్తాయని దూకుడు  మంచిది కాదని ఆయన సూచించారు. ఇక మండలిలో టీడీపీ ఏ విధంగా అయినా సరే రాజధాని వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకోవాలి అని పట్టుదలగా ఉంది. 

 

దీనికి కూడా వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలను సిద్దం చేసింది. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి. ప్రస్తుతం మండలిని చైర్మన్ వాయిదా వేసారు. సభలో కాస్త గంధరగోళ వాతావరణం ఉన్న నేపధ్యంలో వాయిదా వేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అనీల్ వర్సెస్ టీడీపీ నేతలుగా సాగింది కాసేపు సభలో.

మరింత సమాచారం తెలుసుకోండి: