శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ప్రవేశ పెడుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీలు కొందరు సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు అని సమాచారం. ఆరుగురు ఎమ్మెల్సీలు టీడీపీ కి షాక్ ఇస్తూ సభలో వాకౌట్ చేసి తమ వాహనాల్లో వెళ్ళిపోయారు అని తెలుస్తుంది. 

 

దీనితో అసలు ఎం జరుగుతుంది   అనేది కాసేపు ఎవరికి అర్ధం కాలేదు. వెళ్ళిపోయినా సభ్యులకు మండలి పక్ష నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫోన్ చేసారు అని ఇప్పటికే చంద్రబాబుకి కూడా ఆయన సమాచారం ఇచ్చారు అని తెలుస్తుంది. మరి దీనిపై టీడీపీ ఏ విధంగా ముందుకి వెళ్తుంది అనేది చూడాలి. సభను కాసేపు చైర్మన్ వాయిదా వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: