తమిళనాడు లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏ మాత్రం ఫలించడం లేదు అనే చెప్పాలి. ప్రతీ రోజు కూడా వేల కేసులు వందల మరణాలు అక్కడ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా దాదాపుగా తమిళనాడు లో చేయి దాటింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

ఇక కరోనా నుంచి బయట పడటానికి ఎన్ని విధాలుగా వ్యూహాలు సిద్దం చేసిన ఫలితం ఉండటం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళనాడు లో కీలక ఐఏఎస్ అధికారులు దాదాపు వంద మంది వరకు కరోనా బారిన పడ్డారు. సచివాలయం లో 200 కేసులు బయటపడ్డాయి. అందులో సగం మంది ఐఏఎస్ అధికారులే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: