చైనా ఆర్మీ దాడులలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ స్థాయి సంతోష్ బాబు అంత్యక్రియలను ఆయన వ్యవసాయ పొలం లో చేయనున్నారు అధికారులు. ఈ విషయాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎస్పీ తో కలిసి ఆయన అంత్యక్రియల ప్రాంతాన్ని సందర్శించారు. 50 మంది ఆర్మీ అధికారులు వస్తారు అని కుటుంబ సభ్యులు మినహా ఎవరూ కూడా అంత్యక్రియల్లో పాల్గొన వద్దు అని ఆయన సూచించారు. 

 

విధుల్లో పాల్గొనే సిబ్బంది సామాజిక దూరం అనేది పాటించాలి అని సూచించారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఆయన మృతదేహం వస్తుంది అని చెప్పారు. ఇక ప్రతీ ఒక్కరు కూడా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని, కుటుంబ సభ్యులు ప్రజలు ఒకరి తర్వాత ఒక సందర్శించాలి అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: