ఒక పక్క ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతూ వస్తుంటే మన దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. గత 12 రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి పెట్రోల్ ధరలు. తాజాగా మరోసారి పెరిగింది పెట్రోల్ ధర. ఈ పది రోజుల్లో ఏకంగా ఆరు రూపాయల్ వరకు పెంచారు పెట్రోల్ ధరలను. 

 

పెట్రోల్, డీజిల్ ధర గురువారం వరుసగా పన్నెండవ రోజు పెరగడంతో మొత్తం ఈ 12 రోజుల్లో పెట్రోల్‌కు రూ .6.55, డీజిల్‌కు రూ .7.04 లీటర్ కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరను 53 పైసలు, డీజిల్‌ను లీటరుకు 64 పైసలు పెంచారు. హైదరాబాద్ లో పెట్రోల్ 80 రూపాయలు దాటింది.

మరింత సమాచారం తెలుసుకోండి: