భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన గొడవ సంచలనంగా మారింది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా. దేశ వ్యాప్తంగా కూడా చైనా మీద తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. అసోం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు చైనా టార్గెట్ గా. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వ్యవహారం మీద కేంద్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. 

 

చైనా వస్తువుల మీద నిషేధం విధించడానికి కేంద్రం సిద్దమవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర కేబినేట్ సమావేశం నిర్వహించి అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని భావిస్తున్నారు. ప్రధాని రేపు జరిగే అఖిలపక్ష సమావేశంలో కూడా దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీలతో చర్చిస్తారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: