భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన గొడవలో భారత సైనికులు 24 మంది మరణించారు అని కేంద్రం ప్రకటించింది. అయితే చైనా మాత్రం ఇప్పటి వరకు ఎంత మరణించారు అనేది మాత్రం లెక్క చెప్పలేదు. కొంత మంది మరణించారు అని పేర్కొంది గాని ఎంత మంది మరణించారు అని మాత్రం అసలు చెప్పడం లేదు. 

 

దీనిపై ఇప్పుడు  ప్రపంచం కూడా చైనాను లెక్కలు అడుగుతుంది. అంతర్జాతీయ మీడియా అయితే మంచులో చాలా మంది చైనా సైనికులు మరణించారు అని కాని చైనా బయటకు ఏ మాత్రం లెక్కలు చెప్పడానికి ఇష్టపడటం లేదు అని పరువు పోతుందని భయపడుతుంది అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. చూడాలి మరి ఎప్పుడు చెప్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: