దేశ రాజధాని ఢిల్లీ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహిణీ కోర్ట్ భవనం మూడో ఫ్లోర్ లో భారీగా మంటలు చెలరేగాయి. దీనితో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 9 ఫైర్ ఇంజన్ లతో ఈ మంటలను అదుపు చేస్తున్నారు. 

 

ఇక ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఇంకా సమాచారం లేదు. ఈ మంటల్లో ఎవరు అయినా గాయపడ్డారా అనే దాని మీద కూడా ఇంకా అధికారులు వివరాలను వెల్లడించలేదు. ఇక మంటల తీవ్రతకి ఆ ప్రాంతం మొత్తం కూడా భారీగా పొగ కమ్మేసింది. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడానికి వీలు లేకుండా పొగలు కమ్మేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: