హైదరాబాద్ లో కరోనా కేసులు పోలీసుల్లో భారీగా పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా హోం శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణా హోం శాఖా మంత్రికి సిఎం కేసీఆర్ నుంచి... పోలీసులు అందరికి కూడా హైదరాబాద్ లో కరోనా పరిక్షలు నిర్వహించాలి అని ప్రతీ పోలీస్ స్టేషన్ లో కూడా కరోనా టెస్ట్ డ్రైవ్ ని నిర్వహించాలి అని ఇది ప్రతీ 14 రోజులకు ఒకసారి చెయ్యాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. 

 

ఇక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి కరోనా పరీక్షలను  వారి కుటుంబ సభ్యులకు కూడా చెయ్యాలి అని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. దీనితో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: