పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది కరోనా  వైరస్ బారిన పడడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే షాహిద్ ఆఫ్రిది కరోనా  వైరస్ బారిన పడిన విషయాన్ని అఫ్రిది స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

 

 అయితే తాజాగా ఆఫ్రిది పై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించింది అంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీంతో షాహిద్ అఫ్రిది అభిమానులు కాస్త అయోమయం లోనే ఉన్నారు. ప్రస్తుతం షాహిద్ అఫ్రిదీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తన ఆరోగ్యం క్షీణించింది అంటూ వస్తున్న వార్తలపై తాజాగా షాహిద్ అఫ్రిదీ స్పందిస్తూ  తన  ఆరోగ్యం క్షీణించింది అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: