ఆన్లైన్ క్లాసులు అనేవి ఇప్పుడు విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది కాలేజీలకు స్కూల్స్ కి వెళ్ళలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వారు అందరికి కూడా ఈ ఆన్లైన్ క్లాసులు దిక్కు అయ్యాయి. ఈ నేపధ్యంలోనే ఒక సంఘటన జరిగింది. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది. 

 

విద్యార్థినితో అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తూ మెసేజ్‌లు పెట్టారు ఇద్దరు షాబాద్‌కు చెందిన ప్రభుత్వ టీచర్లు. వారి ఇద్దరి పేర్లు... శ్రీకాంత్‌, సురేందర్‌ను. ఇద్దరి మీద షీ టీం కి అమ్మాయి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేసారు. ఇద్దరినీ కూడా అధికారులు రిమాండ్ కి తరలించారు.  మరి కొందరు కూడా వారి బాధితులు ఉంటారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: