దేశ వ్యాప్తంగా కరోనా మరణాల విషయంలో ఇప్పుడు  కొన్ని కొన్ని వాస్తవాలు ప్రజలను భయపెడుతున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే కరోనా  మరణాల విషయంలో రాష్ట్రాలు వాస్తవాలను దాచాయి అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

మహారాష్ట్ర తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాలు కరోనా చావులను ఇప్పుడు బయటి ప్రపంచానికి చెప్తున్నాయి. ఇన్ని రోజులు కూడా కాకి లెక్కలు చెప్పాయి రాష్ట్రాలు. ఒక్క రోజే రెండు వేల మరణాలు దేశంలో బయటకు వచ్చాయి.  మరణాల విషయంలో ప్రతీ రాష్ట్రం కూడా దాపరికం అనేది మైంటైన్ చేస్తుందని అది ప్రమాదమని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. మరి ఇంకా ఎప్పుడు పరిస్థితులు మారతాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: